smo: antra software company Diwali celebrations 2018 n...
ఐఆర్సీటీసీ - భారతీయ రైల్వే సంయుక్తంగా నిర్వహిస్తున్న శ్రీరామాయణ యాత్ర ఎక్స్ప్రెస్ రైలు నవంబర్ 14న ప్రారంభం కానుంది. ఢిల్లీ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు రామాయణంతో సంబంధం ఉన్న శ్రీలంకతో సహ, భారత దేశంలో ముఖ్యమైన ప్రదేశాలను 16 రోజుల్లో చుట్టి వస్తుంది. ఈ 16 రోజుల్లో రైలు చెన్నై చేరుకున్న అనంతరం చెన్నై విమానాశ్రయం నుంచి కొలంబోకు విమానంలో తీసుకువెళతారు. http://cinesarathi.in/view_news.php?id=916& ఈ 16 శ్రీలంకతో నవంబర్ 14